ఏ సమాజానికైనా తాత్వికత ఒక పునాది వంటిది. అటువంటి స్థితిలో భారతదేశం తన చిరకాలపు సామాజిక, ఆర్థిక తాత్వికతను బీజేపీ పాలనలో ప్రమాదకరంగా కోల్పోతున్నది. ఈ సువిశాల వైవిధ్య దేశంలో బహుజన సుఖాయ - బహుజన హితాయ దృక్పథ
ల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నదని షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కు నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
Minister Errabelli Dayaker Rao | ఖమ్మం, మహబూబాబాద్ మహిళలు మిర్చి వ్యాపారం, జనగామ మహిళలు మామిడి పండ్లు, సీతాఫలాల వ్యాపారం చేస్తున్నారు. మంచి లాభాలు వస్తున్నాయి. ఆ మాదిరిగానే ప్రతి మహిళా వ్యాపారవేత్త
Minister Niranjan reddy | సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సాగునీటి రాకతో గ్రామా
President Draupadi murmu | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై
నీటి దోపిడీకి సమైక్యపాలకులు చేసిన కనిపించని కుట్రల్లో చెరువుల విధ్వంసం ఒకటి. పడ్డ వాన బొట్టు ఎక్కడా నిలువకుండా, వాగులు, వంకల ద్వారా నదుల్లోకి.. ఆపై ఆంధ్రాకు చేరాలన్నదే వాళ్ల అంతిమలక్ష్యం.