ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులను చేయాలని ప్రభుత్వం సూచిస్తుంటే వైద్య సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిన్నారని ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ మండిపడ్డారు
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఎంఈవో మోదుగు శ్యాంసన్ అన్నా రు. గురువారం మండలంలోని నాగులవంచ ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, బోధనాభ్యాసన, ఎఫ్ఎల్ఎ
కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదువు పూర్తిచేసుకొని, ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలనే ఆకాంక్షతో స్వ
ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాంతం పీపుల్స్వార్ (మావోయిస్టులు)కు అడ్డాగా ఉండేది. ‘ఇందుప్రియాల గెరిల్లాదళం’ అంటే అప్పటి మెదక్ జిల్లానే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం. సాయంత్రం ఆరు దాటితే చాలు మనుషులు ఇంట�
దేశాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, కిష్టారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరంగా అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలతో పాటు నూతనంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకొని �
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిపొందే రైతుల్లో రెండోరోజు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల ఆర్థిక అందించే కార్యక్రమం �
Minister Talasani Srinivas Yadav | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ అభివృద్ధికి సహకరిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీ పరిశ్రమలోని
Venugopalachary | తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి
సంక్రాంతికి ముందే రైతుబంధు సంబురమొచ్చింది. ఈ యాసంగి సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేస్తున్నది. 2018లో ప్రారంభమైన ఈ పథకం..