రైతులు, ప్రభుత్వానికి మ ధ్య రైతు వేదికలు వారధిగా నిలుస్తున్నాయని ము థోల్ ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని పార్డీ(బీ) గ్రామంలో రూ.22 లక్షలతో ని ర్మించిన రైతువేదిక నూతన భవనాన్ని సర్పంచ్ తూము పు�
జిల్లాకేంద్రంలోని బోర్గాం కమాన్ వద్ద హైవేపై దివంగత ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం భూమిపూజ చేశారు.
సీఎం కేసీఆర్ మమకారం.. మంత్రి హరీశ్రావు సహకారం.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను సింగారించుకుంద
తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సముద్రాల వేణుగోపాలాచారి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభు త్వం ఉత్తర్వులను వెలువరించింది. మూడు సార్లు ఎం పీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, కేంద�
కర్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. “తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద మీ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. ఈ సాయం పెట్టుబడి, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతున్నదని ఆశిస్తున్నా” అని ముఖ్యమంత్రి కేసీఆర్�
తన 36 ఏండ్ల సర్వీసు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తూ సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప
వ్యవసాయ రంగానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే రై తన్న సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ మామ, పదవీవిరమణ చేసిన అటవీ శాఖ ఉన్నతాధికారి పాకాల హరినాథరావు (74) గురువారమిక్కడ గుండెపోటుతో మరణించారు. కేటీఆర్ భార్య శైలిమ తండ్రి హరినాథరావు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు వరం లాంటిదని, ఇంత గొప్ప పథకం ద్వారా లబ్ధిపొందుతున్న తెలంగాణ రైతులు అదృష్టవంతులని జాతీయ రైతు ఉద్యమ నేత, బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గు