ఈ విజయపరంపరలో ఎన్నో ఆటు పోట్లు.. ఎంతో వ్యయం, శ్రమ.. ఎన్నో సమస్యలు, పరిష్కారాలు.. వాటి కోసం మరెన్నో సమావేశాలు.. ఆ ఫలితంగా తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి.
యాసంగిలో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, 15,500 మెగావాట్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ద�
దేశానికి తెలంగాణ టార్చ్బేరర్ అని మరోసారి రుజువైంది. మాతా, శిశు మరణాలు తగ్గించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే తొలిసారిగా అమలుచేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రపంచస్థాయి గుర్తింపు లభి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా, వాటిని అందుకొని మురిసిపోతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా మరో శుభవార్తను ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (99) మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సె