‘గర్భిణులకు సకాలంలో పౌష్ఠికాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు.. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే బలమైన దేశ నిర్మాణం సాధ్యం..’ అని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ ఓ మహత్తర ఆలోచన చేశారు.
జర్నలిస్టుల జాతీయ స్థాయి ప్లీనరీని జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు అంతా ఇంతా కావు. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణలో నీటి వనరులు తక్కువ. వ్యవసాయం ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉండేది.
తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్రమైన విద్యుత్ సంక్షోభం.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీకు చీకట్లే మిగులుతయ్ అని సాక్షాత్తూ అప్పటి సీఎం శాపనార్థాలు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు విపరీతమైన కరంటు కోతలు.
‘వ్యవసాయం దండుగ’ అన్న ముఖ్యమంత్రి ఒకరు..
‘తెలంగాణ ఏర్పడితే చీకట్లే రాజ్యమేలుతాయ’న్న ముఖ్యమంత్రి మరొకరు..
మన ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను అక్రమంగా తరలించుకు పోయి తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం �
పెట్టుబడి ఎట్లా అన్న రంది లేదు. నగానట్రా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో మస్తు ఇబ్బందులు పడ్డం. ఇపుడు టైంకి రైతుబంధు పైసలొస్తున్నయి. ఎరువులు, విత్తనాలను ముందే తెచ్చుకొంటున్నం.
యాసంగి సీజన్లో పంటల పెట్టుబడికి రైతుబంధు సాయం అందుతుండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులోని వేరుశనగ పంట పొలంలో రైతులతో కలిసి ప్రజాప్రతి