ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. గంటల తరబడి ఎదురుచూసినా రాకపోవుడు, ఒకవేళ కరెంట్ రాగానే మోటర్ ఆన్ చేద్దామని బావి వద్దకు వెళ్లేసరికి పోవుడు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సహకార ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పీఏసీఎస్ల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
ప్రధాని మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ర్టాలలో బజరంగ్ దళ్, గోరక్షక్ దళ్ మొదలైన పేర్లతో హింసాయుత మూకలు చెలరేగిపోవడం పరిపాటి అయింది.
Minister KTR | రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరువు వంటిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరికీ ఉపాధి ఇస్తుండటంతో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి
సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు బీజేపీ ఉచ్చులో పడొద్దని, తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశా
గతాన్ని సమీక్షించుకుం టూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు