ప్రజల ఓట్లతో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వాలను ఏ మాత్రం ప్రజల అభిమానం పొందని బీజేపీ కూలుస్తున్నది. కేంద్రంలో తమకున్న అధికారంతో ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నది.
పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ను ప్రారంభోత్సవానికి ముస్తాబుచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెం దిన సమ్మక్క సారలమ్మ వంటి జాతరలు సమాజంలో విలువలు పెంపొందింపజేయడానికి దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో శిల్పసంపద అద్భుతమని కొనియాడారు.
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�
ఉమ్మడి పాలకుల హయాంలో తీవ్ర నిరాదరణకు గురైన తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని రంగాలను ప్రగతి పథంలో పరుగులు తీయిస్తున్నారు. ప్రత్యేకించి విద్యుత్తు రంగాన్ని అత్యంత పటిష్ఠంగా తీర్చిదిద్ది ఆ ఫలాలను బడుగు వర్గ
యాసంగికి రైతుబంధు రాక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడికి నిధులు విడుదల చేయడంతో తొలిరోజు బుధ వారం ఎకరంలోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వైద్య సేవలందిస్తున్న స్టేట్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) డిస్పెన్సరీలను మరికొన్ని ఏర్పాటు చేయాలని ప్రభు�
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అ ర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లింగసానిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రా మంలోని ఇంటింటి�
పీఏసీఎస్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ హెచ్ఆర్ పాలసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
యాసంగి పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవా రం ఎకరం లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు�
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ
ఎనిమిదేండ్లయినా ఎన్నికల హామీని అమలుచేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన �