ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి పాలనలో కనీస వసతుల్లేక కునారిల్లిన ప్రభుత్వ దవాఖానల్లో రోగుల నాడి పట్టేందుకు కనీస సంఖ్యలోనైనా వైద్యులు ఉండేవారు కాదు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పేదల సొంతంటి కల త్వరలోనే సాకారం కానుందని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు.
నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములుకు దళితబంధు పథకం కింద యూనిట్ మంజూరు కాగా, గూడ్స్ వాహనం కొనుగోలు చేశాడు. మొన్నటి వరకు డ్రైవర్గా పని చేసిన రాములు.. గూడ్స్ వాహనంతో హైదరాబాద్ వ�
భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్త ప్రచారాస్ర్తాన్ని వేగవంతం చేసింది. ఖమ్మంలో ఆవిర్భావ సభ విజయవంతం కావటంతో రెండో భారీ బహిరంగ సభ ఎంపికలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈసారి వే�
ప్రజారోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం తన సొంత గ్రామం నాగారంలో కంటి వెలుగు కార్యక్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి చక్కటి స్పందన వస్తుంది. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు 18,881మందికి పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 80,617మందికి పర
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. నగరాల్లోని డివిజన్లు, పట్టణాల్లోని వార్డులు, గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస�
నిండా మీనాలతో తెలంగాణలో తటాకాలు ‘చేపల చెరువుల’ను తలపిస్తున్నాయి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది విజయ�