కేంద్రంలో పాలిస్తున్న బీజేపీది అసమర్థ పాలన అని, ఆ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
అంధత్వాన్ని నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, నిబంధనల మేరకు కంటి పరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన అన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగరతీరాన నూతన సచివాలయం సమీపంలో నిర్మితమవుతున్న అమరుల స్మృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. బావి తరాలకు స్ఫూర్తి నిచ్చేలా సాగుతున్న ఈ నిర్మాణం తుది మెరుగులు దిద్
హుస్సేన్సాగర్ తీరాన ఒక పక జ్జానబోధి బుద్ధుడు.. మరో పక రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డాక్టర్ బీఆర్ అంబేదర్.. ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో దేశంలోనే కనీవిని ఎరుగని
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అవినీతికి ఆస్కారం లేదని తెలిపారు.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఆధ్వర్యం లో నడుస్తున్న పౌర గ్రంథాలయాల్లో ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ను అమలు చేస్తున్నారు. అభ్యర్థులు కోరితే ఎంత డబ్బునైనా వెచ్చించి పుస్తకాలు తెప్పించి గ్రంథాలయాల్లో అందుబ�
ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లడంతోపాటు గ్రామాల వారీగా ఇంకా ఏవైనా చేపట్టాల్సిన పనులు ఉంటే తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటుచ�
‘20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత దేశానికి ప్రధాని అయితే ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టమైన ముందుచూపు, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు’
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ గ్రామాలకు చెందిన 21మంది లబ్ధిదార�
కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవావాలని జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డి అన్నారు. మెదక్ మండలం జానకంపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు.
Minister Prashnath Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో ఆర్ అండ్ బీ అధ్వర్యంలో చారిత్రాత్మక ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.