ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్ర వేశపెట్టిన ‘కంటి వెలుగు’ ఇంటింటా వెలుగు నింపాలని ఎంపీడీవో కాళప్ప అన్నారు. సోమవారం ఊట్కూర్, పులిమామిడి గ్రామాల్లో చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుక�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రా మాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు క్యూ కడుతున్న
మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఆ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.