BRS Party | సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అవి దేశమంతా అమలు కావాలన్నదే తమ అభిలాష అని కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Minister KTR | జిల్లా కేంద్రమైన నారాయణపేటకు అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో.. పట్టువదలని విక్రమార్కుడిలా.. రాజేందర్ రెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister KTR | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండి.. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు.
కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా వాయిదాపడిన డీఏ బకాయిలను చెల్లించాలని న�
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న గొలుసు కట్టు చెరువులన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నదని, మండల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు నిరంతరం పాటుపడుతున్నట్లు మం�
కంటి వెలుగు శిబిరాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ ఉమా ప్రకాశ్ పేర్కొన్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో సోమవారం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులతో �
దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజల సంక్షేమాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ సబీహ�
ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి టాప్లో నిలిచింది. 32 జిల్లాలతో పోలిస్తే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఎనిమిదిన్నరేండ్ల బీజేపీపాలనలో అలుముకొన్న చీకట్లను పటాపంచలు చేస్తూ, రైతన్నను నిజమైన రారాజుగా మార్చడమే ధ్యేయంగా.. సీఎం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ శంఖారావం బీఆర్ఎస్కు సర్వత్రా మద్దతు లభిస్తున్నది.