మారుమూల గ్రామాల్లో యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని జమేదారుబంజర�
బీఆర్ఎస్కు ఆ విధమైన స్పందనలు రావటానికి కీలకం ఏమిటన్నది రహస్యం కాదు. ఇక్కడ ఇంతకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, ఇక బీఆర్ఎస్ రూపంలో దేశం కోసం ఏమి చేయగలదన్న ఆశాభావాలే అందుకు కారణం.
‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
ప్రజా ఆకాంక్షలకు దూరంగా పాలన సాగించే ప్రభుత్వాలను గద్దెదించి, మరో పార్టీకి పట్టం కట్టడం ప్రజలకు కొత్తేం కాదు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటిదాకా ఈ దేశాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పాలించాయి.
‘అనుభూత్యనుభవాలు అక్షర పుష్పాలైతే ఆ పుష్పాలను ఒక సమీకరణ సూత్రంలో గుచ్చి, కూర్చి ముచ్చటగా పుస్తక రూపంలో ఉన్న సరస్వతీ దేవికి అలంకరించిన పచ్చల పతకమే గ్రంథాలయం’ స్వాతంత్రోద్యమానికి మూలం ఏదని ఆలోచిస్తే చరి
Kanti Velugu | ప్రజలు కంటి చూపు సంబంధ సమస్యలతో బాధపడకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ య�
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలను సింగరేణి కార్మికులకు చేకూర్చారని, ఇక ముందు కూడా చేస్తారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత చెప్పార�
వంద ప్రశ్నలకు ఒక్క సమాధానం సరితూగితే... వెయ్యి సందేహాలను ఒక్క సందర్భం నివృత్తి చేయగలిగితే... మనసును తొలిచే అనేక అపోహలను ఒక్క సన్నివేశం తొలగించగలిగితే... అదే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నేతృత్వంలో జరిగి�
ఖమ్మం సభతో బీఆర్ఎస్ పార్టీ తన జాతీయ రాజకీయ ఎజెండాను మాత్రమే కాదు ప్రగతి ఎజెండాను ఎగరవేసింది. వాస్తవానికి ఈ సభను కేవలం రాజకీయ పార్టీ సభగా మాత్రమే చూడొద్దు. ఇది పార్టీ, ప్రభుత్వాల సభగా చూడాలె.