దేశానికి దిశ దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తరహా అభి
Mana ooru-Mana Badi | ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి’లో తీర్చిదిద్దిన బడుల ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 30న
గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అ�
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మంద
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు కారణంగా రాష్ట్రంలో సంతులిత అభివృద్ధి, సంపద సృష్టి జరుగుతున్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు.
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఆన్లైన్లో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
కూలీలను వ్యాపారులుగా.. కార్ల డ్రైవర్లను ఓనర్లుగా మార్చిన ఘనత ‘దళితబంధు’ది. ఏదో దొరికిన పని చేసుకుని ఉపాధి పొందే దళితులను నేడు మరో నలుగురికి పని కల్పించే స్థాయికి ఎదిగేలా చేసిన పథకం. అప్పులు తీసుకునే దుస్�
దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ �
కొత్తపల్లిలోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదించినందున.. అందుకు ప్రత్యామ్నాయం గా కరీంనగర్ జిల్లాలో మరో చోట 50 ఎకరాల భ�