కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కేంద్రం మెదక్లో మూడో రోజు శనివారం 22వ వార్డులో నిర్వహించారు. బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు.
‘మూలాలు మర్చిపోని వ్యక్తి లోకాలను ఏలుతాడు’ అని పెద్దల మాట.దీనిని అక్షర సత్యంగా నిరూపిస్తున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తన పూర్వికుల గ్రామానికి పునర్ వైభవాన్ని తీసుకొస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళిత కుటుంబాలు ఆర్థిక వికాసం వైపు అడుగులు వేస్తున్నాయి. తాము ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.
తెలంగాణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికి జరుగుతున్న కృషి ప్రశంసనీయమని తమిళనాడు వీసీకే పార్టీ శాసనసభ్యులు కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దళితుల కోసం అమలవుతున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరక�
2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా జనాభా 8,07,037. ఇందులో ఎస్సీ జనాభా 2,13,575 కాగా.. బెల్లంపల్లి 60,864, చెన్నూర్ 75,394, మంచిర్యాల 62,877, జన్నారం(ఖానాపూర్) 14,440 మంది ఉన్నారు.
పేదరికంలో మగ్గుతున్న దళితుల జీవితాల్లో దళితబంధు కొత్త వెలుగులు నింపింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నవారికి కొండంత అండగా నిలిచింది. గతంలో వివక్ష, వెనుకబాటు తనానికి గురైన కుటుంబాలు స్వయం సమృద�
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నేడు గ్రామాలన్నీ శుభ్రంగా.. సుందరంగా.. ఆదర్శంగా నిలిచాయన�
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు.
Telangana Tourism | తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల టూరిజం ఉన్నతాధికారులు అభినందించారు.