దేశం దిశ, ప్రజల తలరాత మార్చాలంటే..బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు.
దేశంలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై ఖమ్మం బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ ధర్మ యుద్ధాన్ని ప్రారంభించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో సెక్యులర్ శక్తులను ఏకం చేసేందుకే �
కంటి వెలుగు శిబిరానికి రెండో రోజు అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్, మూడుచింతపల్లి మండలాలు, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్ కార్పొరేషన్లతో �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్దేశించిన శిబిరాల వద్ద శుక్రవారం ప్రజలు బారులు దీరా�
పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్పెషల్ ఫండ్ నుంచి రూ.6కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని పార్వతీపురంలో రెండో రోజు కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా.. దాని ఫలితాలు అనేక కోణాల్లో ఉంటాయి. ఇందుకు కంటివెలుగు మరో ఉదాహరణ. కంటివెలుగులో ఉపయోగించే కండ్లద్దాలు తెలంగాణలోనే తయారవుతుండటం విశేషం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమం శుక్రవారం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. మంచిర్యాల కాలేజీ రోడ్లోని డే కేర్ సెంటర్, సంజీవయ్య కాలనీ, అమరావతి, దొనబండ గ్రామాల్లోని శిబిరాలను కలెక్టర్ భా
కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణతో కల
పేదలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ (అల్గునూర్)లో శుక్రవారం తెల్లవారుజామున ఆయన పర్యటించారు.