కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శిం�
Telangana Tourism | ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం తెలంగాణ.. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సహజ అందాలకు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు తెలంగాణ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Telangana Health Dept | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీ భ�
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రజలే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల వారు కూడా కంటి వెలుగు కార్యక్రమ�
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని పేద ప్రజలందరి కష్టనష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
పేదల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, వర్ధన్నపేట 7వ వార్డులోని కోనాపురంలో కంటివెల
ప్రపంచ స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగుతో ప్రతి ఇంటిలో వెలుగులు నిండుతాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 2వ విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ఉర్సు సీఆర్సీ సెంట�
దృష్టి లోపాలను దూరం చే యాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ .. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ జి�
రాజకీయ పక్షాలు రాజకీయమే చేయాలి. రాజకీయమే చేస్తాయి. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కచ్చితంగా రాజకీయ సభనే. అయితే అది మతాలు, కులాలు, రాజకీయ పక్షాల మధ్య చిచ్చు రేపే రాజకీయ సభ కాదు.
అమరుల త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం ప్రపంచంలోనే గొప్ప కట్టడంగా నిలువనున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు.