భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్�
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రఘుపతిపేట పీహెచ్స
ఖమ్మం కేంద్రంగా మొదలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తుఫాన్ ఒడిశాను తాకింది. బుధవారం బీఆర్ఎస్ తొలి బహిరంగసభ సూపర్హిట్ అయిన మరుసటిరోజే ఒడిశా కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది.
తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో వడ్డెర కులసంఘం భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక నిధుల ద్వారా రూ.10లక్షలతో నిర్�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కంటివెలుగు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. ఖమ్మం పట్టణంలో సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో ఉన్న మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది.
ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని వందెకరాల స్థలంలో బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ దద్దరిల్లింది. ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించాలని నిర్ణయించి సభ ఇన్చార్జిగా రాష్ట్ర ఆర్థి�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ వేదిక అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, విజయన్, యూపీ మాజీ �
ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రపంచ చరిత్రలో లిఖించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.