నేటి నుంచి నిర్వహించే ‘కంటివెలుగు’కు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో మంత్రి సబితారెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభి�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ కోసం వైద్యాధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పూర్త�
‘తెలంగాణ అంధత్వరహిత రాష్ట్రంగా మారాలి.. ఇంటింటా ‘నయనా’నందాలు నిండాలి..’ అనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ 2021 ఆగస్టు 15న మొదటి విడత ‘కంటి వెలుగు’ను ప్రారంభించారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న కంటివెలుగులో బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వ�
ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులు, డీసీఎం, లారీలతో పాటు సొంత వాహనాల్లో వెళ్లారు.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుండగా.. అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు.
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో పాల్గొనడానికి ఖమ్మం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్మాన్,
ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)పార్టీ తొలి బహిరంగ సభకు సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది వాహనాల్లో లక్షలాదిగా తరలివెళ్లారు.
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం �