తెలంగాణ పథకాలపై మళ్లీ ప్రశంసల జల్లు కురిసింది. కేంద్ర మంత్రులు, నిపుణులు, ఇతర పార్టీల నేతలే కాదు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు మన పథకాలను ఆకాశానికి ఎత్తారు.
ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�
సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉన్నది. ఆయనొక ఫైర్ బ్రాండ్. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి.
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు చేయించుకునేవారందరి వివరాలు ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.వెంకటి సిబ్బందికి సూచించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో నిర్వహించిన తొలి బహిరంగ సభ విజయవంతమైంది. జిల్లా నుంచే కాకుండా చుట్టపక్కల జిల్లాల నుంచి జనం స్వచ్ఛందంగా తరలిరావడంతో ఖమ్మం నిండుకుండలా మారింది.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడం పైనే ప్రధాని మోదీ దృష్టి పెడుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు.
పేదవాడు బతికే అవకాశం లేకుండా నిత్యావసరాల ధరలను పెంచడంతోపాటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రిని సూర్య బెజవాడ ఆధ్వర్య
భిన్న సంస్కృతులు, వైవిధ్య సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వమై మహాత్ముడు తలచిన భారతదేశ నికార్సయిన ఆత్మను బీఆర్ఎస్ తొట్ట తొలి సభ శుభారంభాన ఆవిష్కరించింది.
141 కోట్ల 70 లక్షల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా భారత్ చైనాను అధిగమించిన రోజే.. ‘తెలంగాణ మాడల్' ఆవశ్యకతను, ప్రాధాన్యాన్ని భారతదేశం మరింతగా గుర్తించటం విశేషం.