CM KCR | యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం
BRS Meeting | బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్లు, కటౌట్లు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని ముగ్గురు సీఎంలు దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవం�
BRS | బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఖమ్మంలో నభూతోనభవిష్యత్ అనిపించేలా నిర్వహిస్తున్న ఈ సభకు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా
ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్�
దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి �
స్వరాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో జలదృశ్యం నుంచి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం, ఇవాళ దేశంలో ప్రభంజనం సృష్టించడానికి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది.
బీఆర్ఎస్ ఆవిర్భావసభ బుధవారం ఖమ్మంలో జరుగనుంది. సభకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుక�