ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. వయస్సుతో సంబంధం లేకుండా దృష్టి లోపంతో బాధపడుతున్న
దేశమంతా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నదని, అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
జిల్లాలో మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మన ఊరు-మన బడి పనుల పురోగతి,
ఖమ్మం మెడికల్ కళాశాలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్ వద్ద జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశ
ఎనిమిదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో యావత్ తెలంగాణకే తలమానికంగా రూపుదిద్దుకొంటున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిబద్ధత, నైతికత లోపిస్తున్నాయా? నాయకులకు కొదవ లేదని చెప్పుకొనే చోట నాయకత్వ లోపం ప్రజా సంక్షేమానికి, రాష్ర్టాభివృద్ధికి గుదిబండగా మారిందా?.. అవును, ఏపీ దురవస్థకు అసమర్థ నాయకత్వం
దేశంలో కొనసాగుతున్న అవకాశవాద రాజకీయాలకు తెరదించుతూ, రాజకీయ యవనికపై కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం నేడు దేశమంతా మార్మోగుతున్నది.
ఆరోగ్య తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోనూ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ సిద్దిఖీ ముకర్రంజా బహదూర్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం ఘనంగా నివాళులర్ప�
ఈ పథకం ద్వారా ‘అంధత్వరహిత తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నాం. ‘నివారించదగు అంధత్వా న్ని’ కంటివెలుగు అనే పేరుతో రాష్ట్ర జనాభాకు వర్తింపజేసేలా కంటి స్క్రీనింగ్ను ప్రభుత్వం చేపట్టింది.
ఖమ్మం శివారులోని వైరా ప్రధాన రహదారి పక్కన 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో పాటు ఢిల్లీ, పంజాబ్�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ప్లేయర్లను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.