ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు కేంద్రాలను ప్రారంభించారు.
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం రెండో విడత కంటి వ
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నా రు. గురువారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలు�
సర్వేంద్రియానం నయనం ప్రధానమని, తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్వకంగా రెండో విడత కంటి వెలుగును చేపట్టిందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ముషీరాబాద్ నియోజకవర్గంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎనిమిది కంటి వెలుగు సెంటర్లలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు, మందులు పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకొనే తెలంగాణ దళితబంధు ఓ మహాయజ్ఞంలా కొనసాగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే దళితబంధు రాష్ట్రంలోని సుమారు 16.50 లక్షల దళిత కుటుంబాలకు కాంతిరేఖలా దారిచూపుతున్నది.
ఢిల్లీ శివార్లలో రక్తతర్పణం గావించి కేం ద్ర ప్రభుత్వం నిర్దయగా రుద్దాలనుకు న్న మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా వీరోచిత పోరాటం గావించిన భారత కిసాన్లు సక్రమమైన సవ్య దిశను ఎన్నుకోనున్నారా? మారుతున్