తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ వచ్చిందని రూరల్ ఎమ్మె ల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో 44వ నంబర్ జాతీయ రహదార
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నారని, కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
పరాయి పాలనలో వారు రోడ్డు పక్కన గుడిసెలు, షెడ్లు వేసుకొని కుటుంబాలను నెట్టుకొచ్చారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారికి పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వలేకపోయాయి.
దేశ ప్రజల ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, పార్టీ ప్రారంభించిన అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని మూడోవార్డులో బుధవారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రార
Republic Day | 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన ల�
Minister Satyavathi Rathod | గిరిజన తెగల్లో ఒకటైన ఎరుక కులస్తులు.. రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించి, తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చే�
BRS Meeting | అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్ని అబ్బురపర్చేలా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఖమ్మంలో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావును ఖమ్మం ఎంపీ న
గ్రేటర్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్షలు చేసుకుంటున్నారు.