రాష్ట్రంలో కంటి వెలుగు ఓ యాగంలా కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు,
గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2021 నుంచి 2022 సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 2,62,501మంది పైసా ఖర్చులేకుండా ఖరీదైన వైద్య సేవలు పొందినట్లు గణాంక శాఖ తన నివేదికలో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో ముందుకు సాగుతూ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా�
జాన్పహాడ్ దర్గాను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నది. వివిధ రాష్ర్టాల్లో పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు చూసి బీఆర్ఎస్లో �
అంధత్వ రహిత సమాజాన్ని నెలకొల్పాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటివెలుగు’ విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లోపాలతో బాధ పడుతున్న వారికి ఈ కార్యక్రమం ఉపయుక్తంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇప�