సకల వనరుల సుభిక్ష తెలంగాణ కల సాకారమయ్యే వేళ లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుపై నీలి నీడలు ముసురుకున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం నేడు తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని నిరాశలోకి నెట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలో కార్యక్రమం విజయవంతం కాగా, రెండో విడుతలోనూ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నది.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 42 రోజుల్లో 2,79,455 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. ఊరూరా శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఉత్సాహంగా కేంద్రానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకొన
గ్రేటర్లో కంటివెలుగు 42వ రోజు 274 కేంద్రాల్లో 28,119 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,422 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 2,298 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారుల�
జీహెచ్ఎంసీలో వివిధ పథకాల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంజినీరింగ్,
రాష్ట్రంలో ‘కంటివెలుగు’ కార్యక్రమం రోజూ లక్షల మందిలో సంతోషాన్ని నింపుతున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది.
తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను బీజేపీ టార్గెట్ చేసింది. ఉద్యమ నాయకుడు, పరిపాలనదక్షత కలిగిన కేసీఆర్ను ఢీకొనే సత్తాలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్�
ఆరోపణలు వచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పిదాలు జరగకుండా, మరింత పారదర్శక వ్యవస్థను రూపొందించటానికి కసరత్తు ప్రారంభించింది. రైద్దెన నోటిఫికేషన్లను సాధ్యమైనంత త్వరగా తిరిగ
హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని టీచింగ్ ఆస్పత్రుల( Teaching Hospitals ) పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్( Asst Professor ) పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు( Minister H
CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శోభకృత్ నామ ఉగాది పండుగ( Ugadi Festival ) శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాల
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో గత వారం కురిసిన వడగండ్ల వాన( Hailstorm ) కు భారీగా పంట నష్టం( Crop ) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడగండ్ల వాన నష్టంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి( CS Shanti Kumari ) మం�
Minister Gangula Kamalaker | కరీంనగర్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్( CM KCR ) మాకు బలం.. కార్యకర్తలే మా బలగం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ �