భారతదేశ విద్యుత్రంగంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వినియోగదారులను, ఉద్యోగులను, రైతులను, పేద ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి అంశంగా రాజ్యాంగంలో పొంద�
సముద్రానికి చెలియలికట్ట ఉన్నట్టే.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. దాన్ని మీరినప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరి చుట్టం కాదు.. భావప్రకటనాస్వేచ్ఛ పేరుతో వెకిలివేషాలు వేయటం ఈ మధ్య పరిపాటిగా మారిం�
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపేట వేశారు. ప్రతి గ్రామాల్లో మౌలిక సదుపాయా లు కల్పించడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్లో హరితహారంలో భాగంగా ము ఖ్యఅతిథిగా వచ్చిన స�
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
Minister Errabelli Dayaker Rao | హరిపిరాల, కర్కాల (తొర్రూరు) : ఇది రైతు ప్రభుత్వం.. సీఎం కేసీఆర్( CM KCR ) రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) రూపొందించి అమలు చేస్తుంద�
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర (Shobhakrut nama samvatsaram) శుభాకాంక్షలు తెలిపారు.
సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న కేసీఆర్ సర్కారుకు ముచ్చటగా మూడోసారి అధికారం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రామన్నపేటలో మంగళవారం నిర్వహించి�
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తే పార్టీ తిరుగు లేని శక్తిగా ఎదుగుతుందని ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, రోడ్లు, భవనాల కార్పొరేషన్�
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల కరుణకు నోచుకోని మానకొండూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కుగ్రామాలుగా ఉన్న పల్లెలు ఇప్పుడు అభివృద్ధిని సాధిస్�
బీఆర్ఎస్ ఒక కుటుంబం లాంటి పార్టీ అని, కార్యకర్తలు సీఎం కేసీఆర్ బలగమైతే, ఆయన కార్యకర్తలకు బలమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్లోని వీ కన్వెక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి �
నల్లగొండ జిల్లాలో కంటి వెలుగు 54.8 శాతం మందికి అందింది. ఉచిత కంటి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండగా ప్రజలు కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అందోల్ నియోజకవర్గం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరాయి పాలనకు చరమగీతం పాడి స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో అందోల్ రూపురేఖలు �