ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. కంటి చూపు సమస్యలున్నవారి చింత తీర్చాలన్న సదుద్దేశంతో ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి, దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మాడల్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కు జై కొడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామా�
రాష్ట్ర సర్కారు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి. డెయిరీ, పుడ్�
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈ సారి వాతావ�
Kejriwal | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని �
మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతుండడాన్ని చూసి రైతులు, బీఆర్ఎస్ నాయకులు మురిసిపోతున్నారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సీతారాంపూర్ స్టేజీ సమీపంలోని క�
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర
వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న రామడుగు మండలంలో పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులను రాష్ట్రంలో కొందరు అసభ్యకరంగా దూషిస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.
సమైక్య పాలనలో ఎండకాలం దేవుడెరుగు వాన కాలం చివరిలోనే చెరువులు, కుంటలు నీళ్లు లేక నెర్రెలు బారేవి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్లో జలాలు అడుగంటిపోయేవి. కాలువలు తడారిపోయేవి.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర
ఎనిమిదేండ్లలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 58 వేల కోట్లు పెట్టుబడి సహాయం అందించి సాగును సంపదగా మలిచినా, సంస్కార హీనులు సన్నాయి నొక్కులు మానడం లేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్లతో పాటు ఇతర సాగునీట