పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి, మన ఊరు - మన బడి కార్యక్రమం సత్ఫలితాన్నిస�
కొత్త సంవత్సరాది అంటే సరికొత్త కాలానికి ఆరంభం. పండుగల్లో మొదటిది ఉగాది. చాంద్రమాసంలో ప్రతి ఏటా చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఉగాది పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చారు. జిల్లాలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని పార్టీ క్యాడర్కు చదివి
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,44,933 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,16,083 మంది కాగా, మహిళలు 1,28,850 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 25,918 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 24,608 మందికి కంటి అద్ధాల కోసం ఆర�
రాష్ట్రంలోని పేదలకు గులాబీ పార్టీ అండగా నిలిచిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం తనగలలో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ‘శోభకృత్' నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కే
ASHA Workers | ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కొత్తగా 1,540 మంది ఆశ కార్యకర్తలను �
తెలుగువారి నూతన సంవత్సరమైన శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. బుధవారం రవీంద్రభారతిలో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో �
ప్రధాని మోదీ తన దొంగ దోస్తులను వదిలేసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ బిడ్డ కవితను వేధిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల కోట్లు దోచుకున్న లలిత్ మోదీ, నీరవ్
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.
CS Shanti Kumari | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇందులో భాగం�