Indrakaran Reddy | మానవ మనుగడలో అడవుల పాత్ర ఎంతో కీలకమైందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలియజేయడమే ప్రపంచ అటవీ దినోత్సవ�
CM KCR | ‘తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేస�
CM KCR | రాళ్ల వాన ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం లేదా గురువారం రాళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ హుజూరాబాద్ గడ్డపై ఎనలేని ప్రేమను చూపుతున్నారు. రాష్ట్రం అవతరించిన తొమ్మిదేళ్లలో 1,980 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రగతినే కాదు, మరోవైపు సంక్షేమాన్ని గడ�
వైద్యవిద్యను సంగారెడ్డి జిల్లావాసులకు అందించేందుకు జిల్లా కేంద్రం దవాఖానలో రూ.340కోట్లతో మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు గిరిజన విద్యార్థులకు లా విద్యను అందించేందుకు దేశంలోనే తొలి గిరిజన లా కళాశాలన�
పేరుకు జిల్లా కేంద్రం అయినా ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి తీవ్ర వెనుకబాటుకు గురైన నియోజకవర్గం నల్లగొండ. పట్టించుకునే పాలకుల్లేక, సరిపడా నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. ఇరుకు రోడ్లు, అధ్వానమైన డ్రై�
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలోకెల్లా ఖమ్మం జిల్లానే అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధిర అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చాక ఖమ్మంతో సమానంగా మధి�
వడగండ్ల వానకు పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. అధికారులతో వంద శా తం సర్వే చేయిస్తామని, పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులు సామాజికంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతున్నదని, ఇది పారిశ్రామిక సామర్థ్య నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నదని ఐక్యరాజ్య సమితి వేద�
సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వానికి చెప్తున్న కృతజ్ఞతలను చేతల్లో చూపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని సెర్ప్ ఉద్యోగులతో చొప్పదం�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంద
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణపై రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఎక్కువవుతున్నది. రాష్ట్రం రావటం కోసం గాని, అభివృద్ధి కోసం గాని తాము ఇంతకాలం చేసిందేమీ లేకపోయినా అధికార కాంక్షతో వాటికి ఇప్పుడు కాలు నిలవ�
తెలంగాణ రాష్ట్ర సర్కారు తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.