రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి నిజాంసాగర్ పైలట్ మండలంగా ఎంపిక చేసి, మొత్తం 1,298 దళిత కుటుంబాలకు యూనిట్లు అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
CM KCR | పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ము�
Minister Gangula | యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి �
Minister Dayakar Rao | కొత్త పే స్కేల్ జీవో జారీ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు నింపుతున్నది. ఈ సందర్భంగా సిబ్బంది మంత్రులు, అధికారులను కలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుప�
Telangana | హైదరాబాద్ : రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్రతిపక్షాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan reddy ) హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలపై రాజకీయాలు చేయడం తగ
KCR | పాట్నా, మార్చి 19: తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న ఆయన కిసన్ఘంజ్ జిల్లాలో ఆదివారం విలేకరుల
Dharani Portal | వ్యవసాయ భూ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ధరణిలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) విజ్ఞప్తి మేరకు ధరణి పోర్టల్లో
TSPSC | తెలంగాణ ఆకాంక్షే.. నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో మొదటి రెండు ఇప్పటికే సాకారం చేసుకున్నాం. మూడోది చివరి దశకు చేరింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేవలం తొమ్మి�
Akhilesh Yadav | ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో రాజకీయంగా సమాధి తప్పదు. గతంలో ఇదే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకీ పడుతుంది. దే�
ఉద్యమ నినాదానికి 100% న్యాయం చేసింది. మొత్తంగా ఉద్యోగాల భర్తీలో నిఖార్సైన రూపంగా అవతరించింది. తిండి తినక, రాత్రింబవళ్లు కష్టపడి చదువుకొని కొలువులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగులే ఈ మాటలు అంటున్నారు.
TSPSC | నిజం నిద్రలేచేసరికి అబద్ధం అమడ దూరం ప్రయాణిస్తుందని సామెత. అదే సమయంలో నిజం నిలకడమీద తేలుతుందని కూడా చెప్తారు. టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గాన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొందర�
ధైర్య సాహసాలు, పోరాటాలకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం అని,ఆడవాళ్లు ఎందులోనూ తక్కువకాదని నిరూపించిన ధీర వనిత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.