మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతున్నది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూ
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సర్కార్ దవాఖానలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు
బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈసారి కూడా గులాబీ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమ�
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని న�
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ శనివారం జీవో 11 జారీ చేసింది. జిల్లాలో 80 మందికి లబ్ధి చేకూరనుండగా, ఇకపై వీరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా �
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బానోత్ వెంకన్న, కాసోజు యాకాంబ్రచారి, గ్రామైక
సీఎం కేసీఆర్ చొరవ, ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం బీఆర్ఎస్ హయాంలో సుభిక్షంగా
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలోనే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే స్వర�
రాష్ట్ర ప్రభు త్వం గ్రామీణాభివృద్ధ్దిశాఖలో విధులు నిర్వహిస్తున్న(సెర్ప్) ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 11ను విడుదల చేసింది. 20 ఏండ్ల కల సాకారం చేయడంతో సెర్ప్ ఉద్యోగులు సంబురా
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తమ సర్వీసు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందుకోవడం గగనకుసుమమే అనుకున్న సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తూ, ఉగాది కానుకను అంద�
రాష్ట్రంలోని 3,968 మంది సెర్ప్ ఉద్యోగులకు క్యాడర్తో పాటు పే స్కేల్ జీవో జారీ చేసినందుకు శనివారం పరిగిలో సెర్ప్ ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తమకు క్యాడర్ ఇవ్వడంతోపాటు పే స్కేల్ వ�