బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేద్దామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్కు చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యమైన నాయకుడు అన్సారీ, తబ్రేస్తో పాటు 500 మంది యువకులు, కాలనీ వాసులు ఆదివారం గులాబీ కండువా కప్పు పార్టీ కండువా కప్పి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందినవారు స్పష్టం చేస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికే అవకాశాల�
రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కురిసిన వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలవాలడంతో అన్నదాతలు తీవ్రంగా �
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్�
తెలంగాణ రైతాంగానికి నీళ్లివ్వడానికి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనూ, అనేక ప్రాజెక్టులు పూర్తిచేసుకొని ఫలితాలు అందుకుంటున్న తరుణంలోనూ ప్రతిపక్షాలు ఇలాంటి దాడినే ఎంచుకున
ఇంటి ఐదుగురం నెల రోజులు నిమ్స్ దవాఖా న్ల ఉన్నం. ఓ రోజు డ్యూటీల ఉన్న సిస్టర్ నుంచి మా అల్లుడు సదయ్యకు ఫోనొచ్చింది ‘కన్కవ్వ కాలం జేసింది, మీరొచ్చి ఆరు లచ్చల బిల్లు కట్టి శవం తీస్కపోర్ర’ని. ఉన్నయిదుగురికి �
మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈనెల 26న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్ను సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడ�
మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న బీఆర్ఎస్ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 157మంది లబ్ధిదారు
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన
Minister Erraballi Dayakar Rao | తెలంగాణ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం పాటుపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సెర్ప్ ఉద్యోగులు సైతం ఎంతో కృషి చేశారని, ఇందుకోసమే వారికి పేస్కేల్ ఇస్తూ జీవో 11 విడుదల చేయడంపై మంత