దేశ ఆర్థిక వ్యవస్థలో 46 శాతం వాటా గలిగిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా అహోరాత్రులు కృషిచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కృషికి తెలం
దేశానికైనా, రాష్ట్రానికైనా ‘రాజధాని’ అనేది ‘అభివృద్ధి గ్రోత్ ఇంజిన్' వంటిది. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ర్టానికి రాజధాని కనీస అవసరం. మరోపక్క ప్రతిష్టాత్మకమైన, జాతీయ ప్రాజెక్టు అ�
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు దశల వారీగా అందించే కార్యక్ర�
తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా ఇన్చార్జి వీ.గంగాధ�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్నగర్ డివిజన్ బీఆర్�
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ సుపరిపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సరారు అండగా నిలుస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఆగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదికుగా నిలిచారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 �
: జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఈనెల 27 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు పార్టీ జిల్లా నాయకత్వం గురువారం తుది జాబితాను విడుదల చేసింది.
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట 8వ వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని గ
మున్సిపాలిటీ పరిశ్రుభంగా ఉండాలంటే పబ్లిక్ టాయిలెట్స్ అవసరమని భావించి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా ఘట్కేస�
Minister Niranjan Reddy | కేంద్రం నుంచి ఏకాణ తేవడం చేతగాని బండి సంజయ్.. రైతుల పంట నష్టంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు పంటనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆ
Kaleshwaram Water | మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల ప్రాంతాల్లోని చెరువులు కాళేశ్వరం జలాలతో నిండు కుండలా మారాయి. దీంతో చెరువుల్లో జళకళ సంతరించుకోవడంతో గ్రామస్థులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
CM KCR | మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, రెడ్డికుంట తండా పర్యటన ముగియగానే సీఎం కేసీఆర్ బస్సులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బస్సును కాసేపు ఆపి ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేశారు.