CM KCR | ‘ధైర్యం చెడొద్దు.. నేనున్నా.. మీకు అండగా నిలుద్దామనే వచ్చా.. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. అన్ని పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తం. ఇది రైతుకిచ్చే నష్టపరిహారం�
యాసంగి ధాన్యం కొనుగోలుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లావ్యాప్తంగా 46,324 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకాశం ఉందని అధికారులు
సకల జనుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం చౌదరిగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశార�
సీఎం కేసీఆర్ తన పర్యటన ఆసాంతం రైతుల్లో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. ప్రతి గ్రామంలోనూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పొలాల్లో కలియ తిరుగుతూ.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
దేశంలో ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రగతి గురించే అడిగి తెలుసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఢిల్లీలో వివిధ సమావేశాలకు వెళ్లినప్పుడల్లా తెలంగాణ లో ఇన్ని పథకాలు ఎలా అమలుచేస్తున్నారని వ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో సంబురంగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్త�
కాళేశ్వర జలాలతో మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలోని చెరువులకు జలకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.
గతంలో ఇంత పెద్ద వడగండ్ల వాన ఎప్పుడూ చూడలేదు. నాకున్న 2 ఎకరాల్లో ఒక ఎకరం పుచ్చకాయ, ఒక ఎకరం టమాట పంటలు వేశాను. పంటలు తీయడానికి వచ్చిన సమయంలో గత వారంలో అకాల వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేసీఆర్ �
ఇటీవల కురిసిన వడగండ్ల వానకు జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు సేకరించేందుకు గురువారం వ్యవసాయాధికారులు విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా సంగెం ఏవో చట్ల యాకయ్య ఆధ్వర్యంలో మండలంలోని మొండ్రాయి, సంగెం,
ఉమ్మడి రాష్ట్రంలో మనకు వెలుగులు పంచేందుకు ప్రాణాలు పణంగా పెట్టి నల్లబంగారాన్ని వెలికితీసే సింగరేణి ఉద్యోగుల జీవితాల్లో నిత్యం కారు చీకట్లే. తమ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలన్నీ వృథానే. ఎలాంటి సంక్షేమ �
రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 9 అంశాల ప్రాతిపదికన ఉత్తమ పంచాయతీలకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్' పురస్
వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు గురువారం దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.
గ్రామీణ పేదరిక నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్న సెర్ప్ ఉద్యో గులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.