బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ (Basara Temple) పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట
బీఆర్ఎస్ (BRS) అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒక్క తెలంగాణలోనే (Telangana) అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.
అకాల వర్షం కారణంగా పంట నష్టాన్ని చవిచూసిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసానిచ్చారు. గురువారం ఆయన హెలీకాఫ్టర్ ద్వారా రావినూతల గ�
వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో బాధిత రైతుల పంటలను ప్రత్యక్షంగా పరిశీలిం
CM KCR సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని మరోమారు నిరూపితమైంది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతుల కన్నీటిని తుడిచారు. ‘అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు’ అంటూ రైతులకు ముఖ్యమంత్రి కొండంత భరోసా ఇచ్చారు.
సీఎం కేసీఆర్తోనే గ్రామాలకు నూతన ఒరవడి రావడం జరిగిందని ఎమ్మె ల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ కేటగిరిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు కేంద
CM KCR | పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసర�
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో పర్యటించిన
CM KCR | ‘మీరే సార్.. మా ధైర్యం. మమ్మల్ని ఆదుకోండి సార్..’ అని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందిన తర్బూజ రైతు ద్యావ రాంచంద్రారెడ్డి సీఎం కేసీఆర్ను వేడుకున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ�
CM KCR | ఒళ్లు కాలిపోతున్న జ్వరంతో సైతం దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా వ్యవహరించారు. రైతుల భుజంపై చేతులేసి ఆప్యాయంగా మాట్లాడారు.