బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ గత నెలలో నిర్వహించిన నాందేడ్ సభతో మహారాష్ట్ర సర్కారు భయపడిపోయిందని మరాఠీ రైతులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5న చేరికల సభ నిర్వహించిన �
స్వరాష్ట్రంలో మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేండ్లలోనే రూ.1,785 కోట్లు మంజూరు చేసింది. ఆ న�
ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి కోరారు. త్రిపురారం మండల కేంద్రంలోని సుశీల ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ త్రిపురారం మండ
స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం సాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని పరిరక్షించేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని పేర్కొన్నార
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి, తనకు బలం, బలగమని.. ఊపిరి ఉన్నంత వరకు వారికి అండగా ఉంటానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ అంటే రాజకీయం, అధికారమే కాదని, కార్యకర్తల బాగోగులు చూడడం కూడా ఎంతో ముఖ�
అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకూ రూ. 10వేల చొప్పున అందిస్తామని
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖకు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటితో కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం పుష్కలంగా న�
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,
నా అనుభవంల ఎంతోమంది నాయకుల్ని జూసిన. గనీ కేసీఆర్ సారు, ప్రశాంత్రెడ్డి అసుంటి మంచి నాయకుల్ని సూడలె. కేసీఆర్ లెక్క రైతులకు కరంటిచ్చిన మొనగాడు ఎవరున్నరు. గిసుంటోళ్లను మనం కాపాడుకోవాలే.. అని శతాధిక వృద్ధు�
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంస్కరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. సీఎం కేసీఆర�
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ స
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు.
అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఆర్థికసాయం చేసి రైతులకు కష్టాకాలంలో సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. గ
వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాప