నేను మీ సేవకుడిని. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తో మీ ముందుకు వచ్చా. ఆశీర్వదించండి. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తా. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కోసం పనిచేస్తానని’ వేములవాడ అభ్యర్థి చల్
ఉద్యమ నేత కేసీఆర్ అడుగు జాడల్లో పద్నాలుగేండ్లు నడిచిన. ఆయన గొంతుకు ఆటనై.. పాటనై సాగిన. తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను ఈ స్థాయికి తెచ్చింది కేసీఆరే. ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపిన. మానకొం
తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ‘ధరణి’తో భూ యజమానులు సర్వ హక్కులు కలిగి ఉండి ఎలాంటి చిక్కులు లేకుండా హాయిగా తమ భూములను కౌలుకు ఇచ్చుకుంటున్నారు. కానీ, పట్టాదారు పాసుపుస్తకాల్లో కౌలుదారుల కాలమ్ పెడుతామని �
‘కేసీఆర్ను మించిన నాయకుడున్నడా...’ రాజకీయ శత్రువులు సైతం అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకునే మాట ఇది. హృదయంతో ఆలోచించేవాడు, భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునేవాడు కచ్చితంగా మానవతావాది అయ్యుంటాడు. అందుకే ఆయన �
ఎన్నికలంటే పరస్పరం దూషించుకోవడం, బట్టకాల్చి మీదేయటం అనుకొని రెచ్చిపోతుంటారు. కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం బీఆర్ఎస్ రూపంలో ప్రత్యేకించి కేసీఆర్ తీరుతో ఒక కొత్త అధ్యాయానికి తెరదీసిందని చ�
ధరణి తీసేయడం అంటే రెవెన్యూ వ్యవస్థను తిరిగి అస్తవ్యస్థం చేయడమే అవుతుంది. సీఎం కేసీఆర్ దయతో రూపాయి ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు వచ్చాయి. లక్షలాది మంది రైతులకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆపదకు సొంత భూమిని అమ్�
తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్లమెంటరీ వ్యవస్థ పరి ణతి గురించి పదేపదే చెప్పటం ప్రస్తుత పరిస్థితిలో అనివార్యం.
సీఎం కేసీఆర్.. ఒక పోరాటంలా పథకాల అమలును సాగించారు. కీలక రంగాలైన వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం తదితర ఆరు రంగాలలో ఊహించని మార్పులు తీసుకువచ్చి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు
బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే ప్రజాసేవకు అంకితమవుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల మీద సీఎం కేసీఆర్�
సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధిచేకూరిందని, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్రి �
ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ రేవంత్రెడ్డి ప్రలోభ పెడుతున్నాడని, ఆ మాటలు నమ్మొద్దని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్�
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదం తో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
నగరం నడిబొడ్డున ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
అన్ని వర్గాల ప్రజల ఆధ్మాత్మికత, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దగౌని సతీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ముదిరాజుల పరిస్థితి, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏర్పాటైన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముదిరాజుల ప్రగతిపై సమగ్ర వివరణ, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శ�