మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే.. పెత్తనం ఆఫీసర్లది ఉండే.. ఇప్పుడే మీ బొటనవేలికి హక్కులు కల్పించినం. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని ఉంచుకుంటారా
ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా చిక్కిన నేత కాంగ్రెస్ ప్రచార సభల్లో మాయమాటలతో యువకుల్లో భావోద్వేగాన్ని బాగా రెచ్చగొట్టి తిమ్మిని బమ్మి చేసైనా అధికారాన్ని పొందాలని తపన పడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్లను �
ఐదేళ్లలో ఎంతో చేశానని, ఆదరించి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేట, ఆరెపల్లి, మైలారం గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్య
బీఆర్ఎస్తోనే పాలేరు నియోజకవర్గ ప్రగతి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఇదే ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ సహకారంలో ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రంగ�
ఎన్నెన్నో మాటలు చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. అతను ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజ�
అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్షో నిర్వహించారు.
భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎక్కే మెట్టు.. దిగే మెట్టు అన్నట్లుండె.. రైతులు, భూ యజమానులు ఉసూరుమంటూ తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాలె. బంట్రోతు నుంచి పెద్ద సారు వరకు అందరి చేయీ తడపాలె. అయినా.. పని అవుతు�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో పెనుమార్పులు వచ్చాయి. ఐదు మండలాలతోపాటు మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. 2014 నుంచి నేటివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభి�
రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరుతో పాటు తాగునీరు అందించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా నియోజకవర్గం స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కచ్చితంగా చెప్పాలంటే గడిచిన పదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా �
సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్
గుజరాత్ నుంచి అమిత్షా, డిల్లీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి ప్రియంక గాంధీ ఇలా ఎవరు వచ్చినా.. తెలంగాణకు సీఎం కేసీఆర్ బాద్షా అని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసింది. ఉచిత కరెంటని చెప్పి రైతులను ముప్పు తిప్పలు పెట్టింది. రోజంతా పడిగాపుల పాలు చేసింది.. కరెంట్ షాక్లు, పాము కాట్లతో రైతులు ప్రాణాలు వదిలేలా చే�