50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసి చూపించా మని మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సూర్యాపేటకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ సమీపంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం హాజరై బీఆర్ఎస్ సూర్యా�
ప్రజల కోసం పని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే 3 కొట్లాటలు, 6 కేసులు అన్నట్లు పరిస్థితి తయారవుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ
‘కాంగ్రెస్ వస్తే సంక్షోభాలు తలెత్తుతయ్..కరువు కాటకాలు వత్తయ్..పాలనలో స్థిరత్వం లేక రాష్ట్రం ఆగమయ్యే పరిస్థితి ఉంటది.’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఉద్ఘాటించారు.
“నాటి బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే సంతోషంగ ఎవుసం చేసుకుంటున్నం. 24 గంటల ఉచిత కరెంట్, పుష్కలమైన నీళ్లతో మంచిగ రెండు పసళ్లు పండించుకుంటుంటే కన్నుగొట్టిన కాంగ్రెస్ మళ్లీ కొత్త కథ షురూ చేస్తంది.
యాభై ఏండ్ల పాటు పరిపాలించి తెలంగాణ వెనుకబాటుకు కారణమైన దరిద్రమైన కాగ్రెస్ కావాలా?.. పదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన బీఆర్ఎస్ కావాలా? ప్రజలు ఆలోచించ
నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజల
హస్తం గుర్తుకు ఓటేస్తే పల్లెల్లో కటిక చీకట్లు అలుముకుంటాయి రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు గ్యారెంటీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతదన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ ఇస్తామని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. రేవంత్రెడ్డి అవగాహనలేని ప్రకటనలిస్తూ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుండడంపై భగ
నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరు ఏ�
దశాబ్దాల తరబడి భూ రికార్డుల గజి బిజి, గందరగోళానికి చరమగీతం పాడుతూ.. రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా.. భూ పరిపాలనలో కొత్త శకానికి నాంది పలుకుతూ.. యావత్ దేశానికే మార్గదర్శనంగా నిలుస్తూ.. అత్యంత పారదర్శకంగా, సులు
తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్ను తీర్చిదిద్దే విధంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 34వ డివిజన్ �
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో సోమవారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. నల్లగొండతో పాటు మండలం, తిప్పర్తి, కనగల్,
తెలంగాణ రాష్ట్రంలోని ఆటోరిక్షా కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అం దించారు. సోమవారం నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పలు హామీలు ఇచ్చారు.