Kalyana Lakshmi | లక్షల మంది ఆడబిడ్డలను కల్యాణలక్ష్ములుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేయించాయి. రాష్ట్రం రాకముందే ఆయన చేతుల మీదుగా కల్యాణలక్ష్మి కానుక అందుకున్న కల్పన, లునావత్ నాయక్ దంపతులు, కల్పన తండ్రి బానోతు
Manifesto | రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించడం మామూలే. కానీ, ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘లోకల్ మ్యానిఫెస్టో’. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో రాష్ట్రవ్య
Farmers | 3 గంటల కరెంటు చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలపై తెలంగాణ రైతాంగం కన్నెర్రజేసింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక�
Minister KTR | ప్రజలు ఒకసారి ఆలోచించాలి. 2014 జూన్ 2కు ముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో గుర్తు తెచ్చుకోవాలి. నాడు పల్లెటూరులో ఎవరైనా చనిపోతే సబ్స్టేషన్కు ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇయ్యమని బతిమాలాడాల్సిన పరిస�
ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో మీరే నిర్ణయించి ఓటు వేయండని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేయడంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. రైతులు దర్జాగా 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు పెట్టుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. యాసంగి, వా�
అభివృద్ధి కావాలా? అణచివేసే వ్యక్తి కావాలా? అని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సీతానాగారం, నాగారం, సూదన్పల్లి, పెంబర్తి, గంటూర్పల్లి, సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి, జయగిరి �
“ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. ఎవరు ఏం చేసిండ్రు.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవరు ప్రజల కోసం పాటు పడుతరు అనేది ఆలోచించి ఓటు వేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో మంత్రి పర్యటించారు. ఈ నెల 26న జరిగే �
ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో సీఎం కేసీఆర్ నడిచి 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లో
స్టేషన్ఘన్పూర్ శివారు మీదికొండ క్రాస్రోడ్డులోని శివారెడ్డిపల్లిలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ జనజాతరను తలపించింది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కోతలు, చీకటి రోజులు వస్తాయి. దవాఖానల్లోకి పందులు, పందికొక్కులు వస్తాయి. ఖాళీ నీళ్ల బిందెలతో కొట్లాడుకొనే పరిస్థితి వస్తుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు గెలిపించాలని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్రె�
‘బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని గెలిపించండి.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టేషన్ ఘన్పూర్ను మున్సిపాలిటీ చేస్తం.. ఆటో కార్మికులను ఆదుకుంటం.. ఆటోలకు ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ జీరో చేస్తం.. శ్రీ