మహారాష్ట్రలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్బాబు కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడ
CM KCR | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రూపురేఖలు మారిపోతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
Minister Sabita Reddy | తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వమే శ్రీరామ రక్ష అని మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita reddy) అన్నారు.
CM KCR | సూర్యాపేట, తుంగతుర్తికి నాలుగు దశాబ్దాల పాటు సాగునీళ్లు రాకుండా పెండింగ్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప
Minister Mallareddy | కుల వృత్తులను ప్రోత్సహించి ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
CM KCR | నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పండవెట్టి తొక్కుతాం అన్నోళ్లేనా నల్లగొండ శాసకులు..? ఎంతకాలం వీళ్ల రాజ్�
CM KCR | తెలంగాణలో వ్యవసాయ బావుల వద్ద, బోర్ల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టనందుకే రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కట్ చేశామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ముఖ్యమం�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిర, వైరా, డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. డోర్నకల్ సభలో మాట్లాడుతూ.. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు గిరిజనులను పట్టించుకోలేద�
CM KCR | కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాగు నీటిపై పన్నులు వసూలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నీళ్లపై పన్నులను రద్దు చేసిందని, దేశంలో నీటి తీరువా వసూలు చేయనిది ఒక్క తెలంగాణ రాష్ట్రం�
CM KCR | ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని, ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావాలెనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం డోర్నకల్లో జరిగిన ప్రజా ఆశీర్వ�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స�
CM KCR | ఇందిరమ్మ రాజ్యంలో అంతా అరాచకలే.. పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు.. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో భయంకరమైన కరువు ఉండే అని, ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట( Yadagirigutta)లో కొండపైకి ఆటోలను అనుమతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ప్రకటించడంతో ఆటో కార్మికులు( Auto workers) హర్షం వ్యక్తం చ�