నేను మీ బిడ్డను. ఎన్నో ఏండ్ల నుంచి మీ సేవలోనే ఉన్నా. మీకు ఆపదొస్తే ఆదుకుంటా. కష్టమొస్తే తోడుగా నిలుస్తానని’ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంతి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు భరోసానిచ్చారు.
ఆర్థిక రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి మరోసారి దేశం ముందు సాక్షాత్కారమైంది. రాష్ర్టాల ప్రగతికి ప్రధాన ప్రామాణికాలైన జీఎస్డీపీ, తలసరి ఆదాయం లో తెలంగాణకు తిరుగులేదని తాజాగా మరో సారి రుజువైంది.
సీఎం కేసీఆర్ నాయ కత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని, వారెంటీ లేని పార్టీల గ్యారెంటీ లను వారు నమ్మరని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని వామన్ నగర్, అంబుగాం, గిరిగామ, లింగూడ, అట్నంగూడ గ్రా�
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేశాం..అందుకే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాం..అని మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
ప్రాణాలకు తెగించి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే సునామిలా అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే దేశం మొత్తం మన రాష�
అంతా గులాబీమయం.. ఎటు చూసినా గులాబీ జెండా రెపరెపలే.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారానికి మంగళవారం అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మాగంటికి మద్దతుగా నిలిచి కదం తొ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఎన్నికల వేళ విమర్శలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజే�
కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే. చంద్రశేఖర్�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టను అని ఇన్నాండ్లుగా చెప్పిన మాటలు నిజమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం పట్ల బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆమ�
తెలంగాణలో గులాబీ గుబాళిస్తున్నది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలు జనజాతరను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు అన్నిస్థాయిల్లో కథానాయకులై ప్రజా ఆశీర్వాదసభలను విజయవంతం చేస్తున్నాయి.
“ప్రత్యర్థులు నన్ను లోకల్ కాదంటున్నారు..నేను పక్కా లోకల్ వ్యక్తిని.. స్వయంగా సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించి జనగామకు పంపిండు.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనగామలోనే ఉండి మీకు సేవ చేస్తా.. మీతోనే శభాష్�
“కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కటిక చీకట్లు చూసినం.. మళ్లీ అలాంటి రోజులు మనకు రావొద్దు.. ఇందుకు ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలి.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు అప్పటి రోజులనే గుర్తు చేస్తున్నయి.. కా�
కాంగ్రెసోళ్లు అంటున్నట్లు ధరణి తీసేస్తే మళ్లా దళారీ వ్యవస్థకు దారులు తెరిసినట్లే అవుతుంది. గత పాలకుల నియంతృత్వ పోకడల వల్ల సామాన్యుడు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా భూముల సమస్య పరి�