ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆ లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు వంటి గొప్ప సంక్షేమ పథకానికి రూపకల్పన చేశానని తెలిపా�
డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో మరిపెడ జనసంద్రమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, పార్టీ శ
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అ�
నాడు టీఆర్ఎస్కు దూరమైన ఎందరో ఉద్యమకారులు అచ్చు నాలాంటి మథనంతోనే ఇపుడు బీఆర్ఎస్లో చేరిన్రు, ఇంకా చేరుతున్నరు. అదే చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుండటం, తెలంగాణ ప్రేమికులను అందరినీ పొ
‘కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే.
తెలంగాణ రాష్ట్రంలోఎవరినోట విన్నా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న చర్చలే. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆసరానిచ్చిన ప్రభుత్వానికే జై కొడుతామంటున
కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ పోయి ప్రజలకు చీకటి రోజులు తప్పవని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావటం తథ్యం. ఈ నేపథ్యంలో గెలుపు ప్రభావం కేవలం తెలంగాణకే కాకుండా, జాతీయ స్థాయిలోనూ చూపనున్నది. బీఆర్ఎస్ విజయం�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు, పంట రుణమాఫీని అడ్డుకుని రైతుల కడుపు కొట్టారని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించ�
కాంగ్రెస్ పార్టీ యమ డేంజర్ అని ఆ పార్టీ నేతలతో ప్రజలకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు.
తెలంగాణలో ముస్లిం జనాభా దాదాపు 12.5 శాతంగా ఉన్నది. హైదరాబాద్లో ప్రత్యేకించి పాతబస్తీలో ముస్లింలు
ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ముస్లింలు పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో న
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్న
ఉప ఎన్నికల సందర్భంలో రూ.1800 కోట్ల కాంట్రక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయిన రాజగోపాల్రెడ్డి, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడి కాంట్రక్టులు దక్కించుకునేందుకు మళ్లీ కాంగ్రెస�