BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Madhira, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Madhira, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Madhira
Borla Ram Reddy | ఉమ్మడి రాష్ట్రంలో చీకటి రాజ్యమేలింది. కరువు తాండవం చేసింది. నేలతల్లిని గోసపెట్టి తూట్లు పొడిచినా.. చుక్కనీరు పడకపోవు. సన్నకారు రైతులు దిక్కు దివాణా లేకుండా వలసపోతే.. పాతిక ఎకరాల ఆసాములు కూడా అప్పుల�
Congress | సీఎం కేసీఆర్ పదేండ్ల పాలన అన్ని వర్గాలను మెప్పించింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అం
Congress | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎవుసం తెలుసా? ఏ మడికి ఎంత నీరు పెట్టాలో ఎరుకేనా? మూడు గంటల కరెంటుతోని నీరు ఎన్ని మడులు పారుతుందో అసలు తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంధిస్తున్న ప్రశ్నలివి.
CM KCR | ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ 20 సీట్లలోపు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. ‘కాం గ్రెస్లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. వాళ్లు గెలిచేది లేదు..
‘పండేటోనికి ఎరుక గూనివాటం’ అన్నట్టు మన తెలంగాణ యవ్వారం ఏంటో మనకు తెలుస్తది. మనం రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నం. ‘నువ్ కచ్చితంగా ప్రతి బావికి, ప్రతి మోటర్కు మీటర్లు పెట్టాలె’ అని మోదీ అంటడు. ‘నా ప్రాణ
ధరణి ఎత్తేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి.. ధరణి వల్లే తమ భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి... ధరణి వల్లే రైతులకు మేలు జరిగిందని.. ఈ వ్యవస్థ ఇలానే ఉండాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
నారాయణపేటను జిల్లాను చేసినం.. మెడికల్ కాలేజ్ తెచినం.. ఓటు అడిగే ఒక్క బీఆర్ఎస్కే ఉంది.. కాంగ్రెస్ బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మన బతుకు కోసం ఓటు వేయా�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయని, సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని కొల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు.
‘ఒకప్పుడు ఊర్లల్లో వ్యవసాయం చేస్తుండు అంటే పిల్లనిస్తందుకు బయపడుతుండే.. నేడు రైతంటే రాజు లెక్క చూస్తున్నరు.. వెతికి వెతికి పిల్లనిస్తున్నరు.. ఇందంతా సీఎం కేసీఆర్ వల్లే జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల
ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యం, సర్వ విజయం, సకల సమృద్ధి, ధర్మం ఉంటాయని భగవద్గీత చెప్పింది. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో అభినవ కృష్ణార�
ఎన్నో యేండ్లుగా అభివృద్ధికీ దూరంగా ఉన్న మన మహబూబ్నగర్ అభివృద్ధిని విశ్వవ్యాప్తం గా పేరుప్రఖ్యాతులు వచ్చేలా సమిష్టిగా కృషి చేస్తు ముందుకు అడుగులు వేద్దామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష
జన నేత రాకతో ఉమ్మడి జిల్లా పావనం కానున్నది. బుధవారం పాలమూరు, కోస్గిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ప్రచార సభలు గ్రాండ్ సక్సెస్ కాగా.. చివరి మీటింగ�