నాడు తెలంగాణ భూములు నెర్రెలు వారి, పల్లేర్లు మొలసి, పడావు వడి పనికి రాకుండా ఉండేవి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ భూములు పనికిరాకుండా పోయినయి. అటువంటిది ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసిన పుట్ల కొద్దీ ధాన్�
దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, దుబ్బాకలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నార్సి�
ముస్లిం సమాజం బీఆర్ఎస్తో లేదనే విష ప్రచారానికి కాంగ్రెస్ తెరతీసిందని, ఇటువంటి కుట్రలను లౌకికవాదులు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విమర్శించారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నదని, మిగిలిన 110 స్థానాల్లో బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
ఆమరణ నిరాహార దీక్షతో చావు అంచుల దాకా వెళ్లి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన్రు కేసీఆర్. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్కు రెండు పర్యాయాలు అధికారం ఇచ్చారు.
ప్రతిపక్షాల మాటలు విని కుత్బుల్లాపూర్ ప్రజలు ఆగం కావొద్దని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.వివేకానంద్ అన్నారు.
వ్యాక్సిన్లకు కేరాఫ్ అడ్రస్గా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుర్కపల్లిలో ఆయన బుధవారం పర్యటించారు.
కాప్రా డివిజన్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా డివిజన్ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఓల్డ్కాప్రా, సాయిబాబానగర్, సాయిరాంనగర్, నేతాజీనగ
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందనని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మల్కాజిగిరి పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలో ద్విచక్రవాహనాల మెకానిక్స్ అసోసియేషన్, బూత్ స్థాయి నా�
Minister Malla reddy | ప్రభుత్వం సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని, అది ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఒక్కరికే సాధ్యమని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు.
Minister Satyavati Rathode | ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలకు మోసపోయి ఓటేస్లే గోసపడతామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వనిది తెలంగాణలో ఇస్తారా ? ఒక్కసారి ప్రజలు ఆలోచి�
CM KCR | మిషన్ మోడ్లో పేదలకు ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సౌభాగ్యలక్ష్మి, గృహలక్ష్మి పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశా
CM KCR | ‘బంగారు తెలంగాణ’పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటో చెప్పారు.