తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సింగా
ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని జనగామ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కలిపామని, నియోజకవర్గంలో మొదటిసారిగా గుండాలకే కాళేశ్వరం నీళ్లు వచ్చాయని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పదేండ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వివరించేందుకు వేములవాడకు వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పిల�
సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ విజయానిక�
కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి పోసవద్దని, ఎన్నికలు కాకముందే ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడే నాయకులతో ఏమీ కాదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని �
కారు మనదే.. సర్కారూ మనదేనని, సమైక్యపాలనలో నల్లమొఖమైన కరీంనగర్ను తెల్లగా మార్చానని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కొత్తపల్లి పట్టణంలో విస్త్రృతంగా ప్రచారం చేశార�
పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్�
కార్పొరేట్ విద్యా సంస్థల పోటీని తట్టుకుని, తమకు ఉన్న వనరులతో విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలకు తాను అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రూ.400లకే గ్యాస్ సిలిండర్, ‘సౌభాగ్యలక్ష్మీ’ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ. 3000లు అందిస్తారని జడ్పీటీసీ పట్లోరి మాధవి అన్నారు. బుధవారం మండలంలోని గవ్వలపల్లిలో మెదక్ �
వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లలో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం వెల్లడించారు.
కాంగ్రెస్ నాయకులు మోసపూరితమైన మాటలతో ఓట్లు వేసుకునేందుకు చూస్తున్నారని, ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ బీఆర్ఎస్ ఆభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవార
పేదల జీవితాల్లో బీఆర్ఎస్ పార్టీ వెలుగులు నింపిందని, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలం