కాంగ్రెస్ తీరు దళారి వ్యవస్థకు దారి చూపినట్లుంది. ధరణిని తీసేస్తే కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. ఒక సామాన్యుడు తాసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులు రైతులు ఎవరూ మరువలేరు. వీఆర్వోలు ఒ�
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మోత్కూరు మండలంలోని సదర్శాపురం, దాచారంలో ఎన
‘కాంగ్రెస్ నాయకులూ.. ఒక్క చాన్స్.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ వంగి వంగి దండాలు పెడుతున్నరు. ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి.. గిప్పటికే పదకొండు సార్లు ఇచ్చాం.. ఏం వెలుగబెట్టిన్రు. మాకు ఒక్క పనిజేయలే. అసలు పట్ట
‘కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎంత అహంకారం. ఎంత బలుపు. 24 గంటల ఉచిత కరెంట్తో సంబురంగా ఎవుసం చేసుకుంటుంటే ఎందుకని మాట్లాడుతడా..? మీ ఇంట్లకెళ్లి ఇస్తున్నవా..? మూడు గంటలే చాలని మాట్లాడుతున్నవ్. ఎట్లా
తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని నాగరగూడ, తాళ్లపల్లి, రుద్రారం, నాగరకుంట, హైతాబాద్,
కరువుకు నిలయంగా మారిన తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాల�
కాంగ్రెస్ చెబుతున్నవి అన్నీ అబద్ధాలే. అధికారం కోసం దొంగహామీలిస్తున్నరు. రాష్ర్టాన్ని ఏండ్ల కొద్ది పాలించి పేదలకు రూపాయి సాయం చేయనోళ్లు.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఇస్తామంటే ఎట్ల నమ్ముతరు.
‘కాంగ్రెస్, బీజేపీ రైతుల పాలిట శత్రువులు. మోటర్లకు మీటర్లు పెట్టి 24గంటల ఉచిత కరెంట్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నయి. కాంగెస్ పాలిత రాష్ర్టాల్లో కూడా మీటర్లు పెడుతున్నారని కేంద్రమంత్రి నిర్మలాసీతా�
సూర్యాపేటలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో నియోజకవర్గ జనం అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు స్పష్టమైంది. తొమ్మిదిన్నరేండ్లలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి
గుంటకండ్ల జగదీశ్రెడ్డి చ�
ఉత్తుత్తి మాటలకు, ప్రగల్బాలకు, లేని ఆడంబరాలకు మారుపేరైన నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి బొక్కబోర్లా పడ్డారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు దీటుగా అంటూ నల్లగొండలో బుధవా�
వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూరుతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జనసంద్రమయ్యాయి. వేలాదిగా పోటెత్తిన పార్టీ శ్రేణులు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలతో సభలు �
కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు చేసిందేమీలేదని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విమర్శించారు. ఈ నెల గోదావరిఖనిలోని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న �
ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు.