‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
ఖమ్మం నియోజకవర్గాన్ని తాను అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనను మరోసారి గెలిస్తే మరింతగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్�
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఇస్తున్న విద్యుత్పై కాంగ్రెసోళ్లు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడంపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. మేము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తాం.. 10హెచ్పీ మోటర�
పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల అసలు రంగు బయటపడింది. పదేండ్లలో పచ్చబడ్డ తెలంగాణను.. రైతుల ముఖాల్లోని నవ్వును దూరం చేసే కుట్రలు బహిర్గతం అయ్యాయి. అధికారం దక్కించుకోవాలనే అత్యాశతో నోటికి ఏది వస్తే
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏనుగు రవీందర్రెడ్డి చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, అలాంటి నాయకుడిని ఆదరిస్తే మోసపోయి గోస పడుతం అని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి అ
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతుగా భూపాలపల్లిలో నిర�
పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్య ర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పేదప్రజలను పట్టించుకున్న వారే లేరని, మళ్లా కాంగ్రెస్కు ఓటేస్తే ఆకలి బతుకులే మిగులుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 3,4,16,17,18,19, 20వ వార్డుల్ల�
మా తండాల్లో మా రాజ్యం నినాదాన్ని గౌరవాన్ని ఇస్తూ సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి రాజ్యాధికారాన్ని కల్పించారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ అన్నారు. దయాకర్రావుకు మద్దత�
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
అధినేత రాకతో పాలమూరు పులకించింది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్కు నీరాజనం పలికారు. ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిన జననేతకు బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.