రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని, రాజకీయ నిరుద్యోగులు మాత్రమే మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో ఒక చాన�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే బీసీలు మద్దతు ఇవ్వాలని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేయాలని చీఫ్ విప్, పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కాజీపేట ప�
CM KCR | రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల కార్మికుల సంపాదన పెరిగింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులు డబుల్ డ్యూటీలు చేసుకుని, పది రూపాయాలు మిగిలించుకుంటున్నారన�
MLC Kavitha | తెలంగాణ ఏర్పడి తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకు
CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే �
CM KCR | వికారాబాద్లో చెల్లని రూపాయి జహీరాబాద్లో చెల్లుతుందా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
CM KCR | కాంగ్రెస్కు నమ్మి ఓటేస్తే కర్నాటకలో గతే చేస్తారని, మనవేలుతోనే మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. అక్కడ ఐదు గంటల కరెంటు ఇస్తున్నారని.. తెలంగాణల
CM KCR | మెతుకు ఆనంద్ గర్వం లేని మనిషి.. నిగర్వి, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల�
CM KCR | వికారాబాద్ నియోజకవర్గానికి ఏడాది లోపు పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
Minister KTR | తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. అయితే, చివరకు గెలిచేది మాత్రం బీఆర్ఎస్సే అని ధీమ�
CM KCR | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారని, ఇలాంటి ఎమ్మెల్యే�