‘బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం.. మరోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.. ఒక వేళ కాంగ్రెస్, బీజేపీకి అవకాశ
“నాకు దగ్గర మనిషి, విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ను మరోసారి గెలిపించండి.. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలపాలు కావడం ఖాయం.. వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధున�
అరవయ్యేండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్�
20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేశానని, మళ్లీ ఆశీర్వాదిస్తే పూర్తి స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తిప్పర్తి, మర్రిగూడెం, గడ�
తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సుల్తా
బీఆర్ఎస్తోనే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్యలు అన్నారు. మండలంలోని ఓగోడు గ్రామానికి చెందిన సర్పంచ్ అబ్బగోని విజయ
‘తలాపునా పారుతోంది గోదారీ.. నీ సేను నీ సెలుకా ఎడారీ.. రైతన్నా నీ బతుకూ.. అమాసా.. ఎన్టీపీసీ చూస్తోంది తమాషా..’ అంటూ నాడు అంతర్గాంకు చెందిన విప్లవ, ఉద్యమ కవి రచయిత మల్లావజ్జల సదాశివుడు రాసిన ఈ పాట రామగుండం ప్రాంత
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారు చట్టం తీసుకొస్తాం’ ఇదీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వయంగా చేసిన కామెంట్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. మరోమారు ఆశీర్వదించండి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని బంగారుగడ్డ, ఏడుకోట్లతండా, భాగ్యనగర్ క
‘కాంగ్రెస్ పాలనే దరిద్రం. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదు. నాడు అన్నదాతను గోస పెట్టింది. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టించుకోలె. ఆఖరుకు రైతు అప్పుల బ
కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచనకు మారుపేరు అని, అరవయ్యేండ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిల్చిందని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాజాపేట మండలంలోని పలు గ్
వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్, మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వరదలా వచ్చిన అశేష జన ప్రవాహంతో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలా